తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు  కరోనా వైరస్‌  టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం కింద కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75 వేల నగదును విడుదల చేసింది. అలాగే చికిత…
చంద్రబాబూ.. అసత్య ప్రచారాలు మానుకో
తాడేపల్లి: ఓ వైపు  కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు రైతులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి  కురసాల కన్నబాబు  తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం ఆదేశించారన…
కరోనా: నవజాత శిశువుల కోసం...
మాస్కులు ధరించాలి... శానిటైజర్లు వాడాలి... క్వారంటైన్‌లో ఉండాలి... పొడిదగ్గు, జ్వరం ఉంటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి... కరోనా( కోవిడ్‌-19 ) కాలంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఇవి. పెద్దవాళ్లకు.. నిర్ణీత వయస్సు ఉన్న పిల్లలకు ఫేస్‌మాస్కులు, హ్యాండ్‌వాష్‌ల వంటివి  అందుబాటులో ఉంటాయి. కానీ న…
వోడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
వొడాఫోన్‌ ఐడియా కొత్త  ప్రీపెయిడ్‌ప్లాన్లను లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల  ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో  ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది.  దీంతోపాటు వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399…
తల్లిని హతమార్చిన తనయుడు
ఏదైనా దెబ్బ తలిగితే వెంటనే అమ్మా అని అరుస్తాం.. కష్టాల్లో ఉన్నప్పుడు మాతృమూర్తి ఓదార్పు కోరుకుంటాం..తల్లి తినిపించిన గోరుముద్దను తలచుకోని సందర్భం ఉండదేమో.. అమ్మ పాడిన జోలపాటను, అమ్మ నేర్పిన మంచి మాటలను మరచిపోలేని వారు ఎందరో ఉన్నారు. అయితే ఓ యువకుడు..గతి తప్పాడు. చెడు అలవాట్లకు బానిసై.. కన్న తల్లిని…
హద్దుమీరి మద్యం విక్రయాలు
పశ్చిమగోదావరి, వేలేరుపాడు:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ ఆదాయానికి గండిపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా  సరిహద్దు గ్రామాలన్నీ   తెలంగాణాణ గ్రామాలకు ఆనుకుని ఉండటంతో దీనిని అవకాశంగా తీసుకుని మద్యం  వ్యాపారులు  …